10, సెప్టెంబర్ 2026, గురువారం

స్వగ్రామంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి విగ్రహ ప్రతిష్టితకు సన్నాహాలు.

DOB.23.4.1891. DOD25.2.1961


 శ్రీ శాస్త్రిగారు కాలంచేసి అరవై ఏళ్ళు దాటింది,నేటికి స్వగ్రామంలో వారి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలనే కోరిక ప్రజల్లో కలిగింది. అస్తు! శుభం.
వీరి విగ్రహం ఇప్పటికే రాజమహేంద్రవరంలో కోటిపల్లి బస్ స్టాండు ఎదురుగా ఉన్నది.  తెనుగునాట ఒక కవికి విగ్రహం ప్రతిష్టించడం చెప్పుకోదగినదే!అందునా స్వగ్రామంలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి